కార్మికులారా.. మీ యూనియన్ నేతల్ని నిలదీయండి ‘‘యూనియన్ నేతలు చెప్పే మాయామాటలు నమ్మి కార్మికులు ఆగం కావద్దు.. దయచేసి మీ కుటుంబాల్ని రోడ్డున పడేసుకోవద్దు..”అని తెలంగాణ కుటుంబ పెద్దగా, రాష్ట్రానికి అధినేతగా సీఎం కేసీఆర్ చాలా రోజుల కిందటే విజ్ఞప్తి చేశారు. ఆరోజు సీఎం మాటల్ని మీరు, మీ యూనియన్ నేతలు పెద్ద జోక్లాగా తీసుకున్నరు. ఇల్లీగల్గా సమ్మె చేస్తే ఇక్కడేకాదు.. ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఉద్యోగుల్ని డ్యూటీల్లోకి తీసుకోదు.
Telangana
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల్లారా.. కొంచెమైనా సిగ్గుందా?
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల్లారా.. కొంచెమైనా సిగ్గుందా? బీజేపీతో కలిసి ఉత్తమ్, కోమటిరెడ్డి, రేవంత్రెడ్డి కుట్రలు రాష్ట్రానికి వ్యతిరేకంగా ఢిల్లీలో కుట్రలు పన్నుతున్న బీజేపీ ఎంపీలకు ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీలు కూడా తోడైన్రు. అవతల కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ.. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తుంటే.. మన ఎంపీలు మాత్రం అదే మోదీ సంకనాకడానికి సిద్ధమైన్రు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందివ్వాలనుకుంటున్న సీఎం కేసీఆర్పై పితుర్లు చెప్పే ప్రయత్నం
*బడుల పేరుతో బడే మాటలు మాట్లాడకు లక్ష్మణ్
బడుల పేరుతో బడే మాటలు మాట్లాడకు లక్ష్మణ్ తెలంగాణ లోని విద్యా విధానం దేశంలోనే భేష్ నోటికొచ్చినట్లు మాట్లాడితే మేధావి వై పోతావా లక్ష్మణ్ తెలంగాణలో బడుల గురించి విద్యా విధానం గురించి భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ మతి లేకుండా మాట్లాడుతున్నాడు.దేశంలోనే తెలంగాణ విద్యా విధానం అత్యంత గొప్పగా ఉందని కేంద్ర సంస్థలు ఇప్పటికే చాలాసార్లు చెప్పడం జరిగింది.ఇప్పటికే కేంద్ర స్థాయిలో ఎటువంటి పరీక్షలు పెట్టిన
పని చెయ్యరు.. జీతమంటె ఎట్ల ?
పని చెయ్యరు.. జీతమంటె ఎట్ల ? ఇచ్చేందుకు ఆర్టీసీ దగ్గర డబ్బేలెవి ఆస్తులు అమ్మడమే మార్గం ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబరు నెలకు జీతాలు ఇవ్వలేమని యాజమాన్యం హైకోర్టుకు విస్పష్టంగా చెప్పింది. ఈ విషయంపై కొందరు సోషల్ మీడియాలో అంగీలు చింపుకుంటున్నరు. గింత అన్యాయమా అంటూ బుగ్గలు నొక్కుకుంటున్నరు. ఇలాంటి విమర్శలు చేసే సన్నాసులు ప్రాక్టికల్గా ఆలోచించట్లేదు. ఆర్టీసీ ఖాతాలు ఉన్న డబ్బులు ఒక్క రోజుకు పనికి జీతం ఇచ్చేందుకు కూడా
సమ్మె చావుల నేరాన్ని తప్పించుకునేందుకు అశ్వత్థామరెడ్డి అండ్ కో
పెళ్లాంపిల్లలతో హ్యాపీగా గడుపుతున్న ఆర్టీసీ జేఏసీ నేతలు చనిపోయిన కార్మికుల ఇండ్లలో మాత్రం విషాదఛాయలు సమ్మె చావుల నేరాన్ని తప్పించుకునేందుకు అశ్వత్థామరెడ్డి అండ్ కో ఇల్లీగల్ సమ్మెను ముగిస్తున్నట్లు అశ్వద్థామరెడ్డి అండ్ కో ప్రకటించారు. ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చెయ్యడానికి ఏకంగా 30 మంది కార్మికుల్ని చంపేసిన ఈ బ్లాక్మెయిలర్స్ గ్యాంగ్.. హత్యానేరం నుంచి తప్పించుకోడానికి ట్రైచేస్తున్నది. బీజేపీ మౌత్పీస్, తెలంగాణ విషపుత్రిక వెలుగు పేపర్ కూడా తన చేతులకంటిన నెత్తురును
52 రోజులు సమ్మె చేస్తే ఇప్పుడు డ్యూటీ అంటె ఎట్ల
నచ్చినట్టు చేస్తే ఎట్ల కుదురుతది ? 52 రోజులు సమ్మె చేస్తే ఇప్పుడు డ్యూటీ అంటె ఎట్ల దైనికైనా కొన్ని రూల్స్ ఉంటాయి కదా! అర్థంపర్థం లేని, పసలేని పిచ్చి డిమాండ్లతో 52 రోజులపాటు ప్రభుత్వాన్ని, ప్రజలను, ఆర్టీసీ కార్మికులను సతాయించిన యూనియన్లు గతిలేని పరిస్థితుల్లో నిన్న సమ్మెను విరమించినట్టు ప్రకటించాయి. అర్జెంటుగా డ్యూటీల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అయితే యూనియన్ నాయకుల స్వరంలో ఎలాంటి మార్పూ లేదు. భవిష్యత్లోనూ
జెడ్పీలకు నిధులు ఇవ్వాల్సింది కేంద్రం
జెడ్పీలకు నిధులు ఇవ్వాల్సింది కేంద్రం నిందించాల్సింది దానినే రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే ఏం లాభం ? ప్రభుత్వ వ్యతిరేక వార్తలకు అడ్డాగా మారిన వెలుగు పత్రిక.. ఈ రోజు ఎడిషన్లో జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు నిధులు అందడం లేదని రాసింది. ఈ విషయంలో కొంత నిజం ఉంది. అయితే పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం వీరికి నిధులు రావాల్సింది ఢిల్లీ నుంచి. రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటు మాత్రమే చెల్లిస్తుంది. కేంద్రం నుంచి
యూనియన్ నేతలారా.. మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటారు ?
యూనియన్ నేతలారా.. మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటారు ? నోర్మూస్కోవడం తప్ప మీకు వేరే మార్గం లేదు సమ్మెను విరమించడమే అంతిమమార్గం లేకపోతే జీవితాలే ఆగం కాకతప్పదు ఆర్టీసీ తమవైపే ఉంటుందని ఇన్నాళ్లూ ఆశించిన ఆర్టీసీ యూనియన్లు నిన్నటి తీర్పుతో డంగైపోయారు. ఏం చేయాలో అర్థం కాని స్థితి. చేసిన తప్పును బహిరంగంగా ఒప్పుకోలేని అవస్థ. ప్రజలను, తోటి కార్మికులను ఇన్నాళ్లూ ఇబ్బందిపెట్టి ఏమీ ఫలితం రాకపోవడంతో బయటకు ముఖం
హైకోర్టుకు అసలు విషయం ఇప్పుడు అర్థమైంది…
హైకోర్టుకు అసలు విషయం ఇప్పుడు అర్థమైంది... సమ్మె విషయంలో జోక్యం సాధ్యం కాదని తేల్చింది అందుకే లేబర్ కోర్టుకు రెఫర్ చేసింది తెలంగాణవాదులు మొదటి నుంచీ వాదనే కరెక్టని తేలింది. ఆర్టీసీ విషయంలో తమ నిర్ణయాలను తప్పుపట్టే అవకాశం కోర్టుకు లేదని ప్రభుత్వం చెప్పిన మాటలను నిజమేనని జడ్జీలే అంగీకరించినట్టయింది. చర్చలు కూడా సాధ్యం కావన్న విషయాన్ని ప్రకటించింది. అందుకే ఈ విషయాన్ని లేబర్ కోర్టుకు రెఫర్ చేశారు. ఈ
కేసీఆర్ ప్రభుత్వాన్ని నిందిస్తున్న వెలుగు పత్రిక
ఇలాంటి వార్తలు రాసి ఏం సాధిస్తారు ? ఉపాధి పథకం డబ్బులు ఇవ్వాల్సింది కేంద్రం రాష్ట్రం తన వాటా చెల్లిస్తూనే ఉంది కేసీఆర్ ప్రభుత్వాన్ని నిందిస్తున్న వెలుగు పత్రిక చీకటి పత్రిక (దీని పేరు వెలుగు) ఉపాధి హామీ పథకం కూలీల డబ్బులను రాష్ట్ర ప్రభుత్వమే మింగుతుంది అనేలా వార్త రాసింది. కేంద్ర ప్రభుత్వం తప్పేం లేదన్నట్టుగా రాసుకుంది. ఈ స్టోరీ టార్గెట్ కేవలం కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే.