మోడీ క్షమాపణ చెప్పాల్సిందే... మొదలైన తెరాస ఎంపీల పోరాటం ఖుల్లం ఖుల్లా.. నరేంద్ర మోడీ పక్కా తెలంగాణ వ్యతిరేకమని మొన్న రాజ్యసభలో మాట్లాడిన మాటలతో ప్రతి ఒక్కరికీ అర్థమైంది. ఇంతకాలం కేసీఆర్ చెప్పిన మాటలను నిజమైన రూడీ అయింది. నాలుగు కోట్ల మంది మనసులను గాయపరిచేలా మాట్లాడినందుకు ఆయన జాతికి క్షమాపణ చెప్పి తీరాల్సిందే! బీజేపీని బొందపెడితేనే వీళ్ల అహంకారం తగ్గుతుంది. ప్రధానమంత్రి మోదీ దేశానికి అత్యున్నతమైన పార్లమెంట్తోపాటు అప్పటి ప్రతిపక్ష నాయకురాలు
Uncategorized
రాజాసింగ్.. మీరు తెలంగాణ తాలిబన్లు!
రాజాసింగ్.. మీరు తెలంగాణ తాలిబన్లు! దేశాన్ని సర్వనాశనం చేస్తున్రు తెలంగాణపై విషం చిమ్ముతున్నరు నిత్యం మతం మంటలను ఎగదోస్తూ బతికే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పతివ్రత మాటలు మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రభుత్వం బీజేపి ఎమ్మెల్యేలను హౌజ్ అరెస్టు చేయడం అప్రజాస్వామికమట.., మేమేమన్నా ఉగ్రవాదులమా? అంటూ అరుస్తున్నాడు. తెలంగాణ బిల్లుపై ప్రధాని మోడీ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడమే గాక తెలంగాణవాదులను రెచ్చగొట్టడానికి రాష్ట్రమంతటా బీజేపీ దొంగ ఆందోళనలు చేస్తోంది. కావాలని తెరాస నాయకులతో, తెలంగాణవాదులతో గొడవ
అతి తెలివి చూపకు సంజయ్… మీరు తిట్టింది కాంగ్రెస్ను కాదు.
అతి తెలివి చూపకు సంజయ్... మీరు తిట్టింది కాంగ్రెస్ను కాదు... మొత్తం తెలంగాణనే అవమానించారు సమస్యను పక్కదారి పట్టించడం, ఎదుటివారిపై బురద జల్లడంలో బండి సంజయ్ను మించిన లత్కోర్గాడు లేనేలేడు. తెలంగాణ బిల్లు అశాస్త్రీయం అంటూ ప్రధాని మోడీ చేసిన ప్రకటనను ఖండించాల్సిందిపోయి.. కాంగ్రెస్ను తిడితే తెరాసకు కోపం ఎందుకు వస్తున్నదంటూ దేడ్ దిమాగ్ మాటలు మాట్లాడుతుండు. ఒరే నాయనా... మీ మోడీ కేవలం కాంగ్రెస్నే అవమానించలేదు. పార్లమెంటును అవమానించాడు. అప్పటి విపక్ష నాయకురాలు దివంగత
తరుణ్ చుగ్వి తలకాయ లేని మాటలు కేసీఆర్ అవినీతి చేస్తే ఊర్కోవాలని ఎవరన్నారు ?
తరుణ్ చుగ్వి తలకాయ లేని మాటలు కేసీఆర్ అవినీతి చేస్తే ఊర్కోవాలని ఎవరన్నారు ? ఆయనపై కేసులు పెట్టకుండా ఎవరాపుతున్నారు కేసీఆర్ అవినీతి చేశారు. ఆయన చరిత్రను తవ్వితీస్తం. జైలుకు పంపిస్తం. బీజేపీ నాయకులు రోజుకు కనీసం ఒక్కసారి అయినా ఈ మూడు మాటలు చెప్పనిదే నిద్రపోరు. ఈ మాటలు వాళ్ల నాలుకల మీదే తిరుగుతుంటాయి. మైక్ కనిపించగానే కేసీఆర్ అవినీతి చేశాడు అని అరుస్తారు. ఢిల్లీ నుంచి వచ్చే బుడ్డర్ఖాన్ తరుణ్ చుగ్
గంజాయిపై పోరుకు భలే ప్లాన్!
గంజాయిపై పోరుకు భలే ప్లాన్! రైతుబంధు నిలిపివేత ఐడియా బాగుంది గంజాయికి బానిసైన వారి జీవితం లిటరల్గా ముగిసిపోయినట్టే! ఒకరకంగా చెప్పాలంటే అతడు/ఆమె చచ్చిన శవంతో సమానం. డబ్బు, పరువు, ఆరోగ్యం అంతా సర్వనాశనం. కుటుంబ సభ్యులూ పట్టించుకోరు. సమాజం ముఖంపై ఉమ్మేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మహత్యలను ఆశ్రయించిన వ్యవసపరులు ఎంతో మంది. తెలంగాణలోనూ ఈ దుర్మార్గపు సంస్కృతి మెల్లమెల్లగా వ్యాపిస్తోంది. ఉన్నదున్నట్టు మాట్లాడాలంటే ఉత్తరాంధ్ర నుంచి ఇది ఎక్కువగా వస్తోంది. ఇక్కడ ఏకంగా
ఎక్కడ ఎవరు పోయినా జీవోలే కారణమా రేవంతూ ?
ఎక్కడ ఎవరు పోయినా జీవోలే కారణమా రేవంతూ ? 317 జీవో వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి నిన్ననే ఒక అద్భుత విషయం తెలిసింది. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందనీ.. ప్రభుత్వ ఉపాధ్యాయుడు జైత్రం నాయక్ మృతికి కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన 317 జీవోనే కారణమని తెలిసిపోయింది! ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే సర్కారు తరపున కనీసం పరామర్శించలేదని ఈయన గుండెలు బాదుకున్నాడు. ఈమధ్య ఎక్కడ ఎవరు మరణించినా
అమ్ముడుపోయిన మీడియా సిగ్గులేని రాతలు కేంద్రాన్ని నిలదీయడం మహాపాపమట
అమ్ముడుపోయిన మీడియా సిగ్గులేని రాతలు కేంద్రాన్ని నిలదీయడం మహాపాపమట బీజేపీ వేసే ఎంగిలి మెతుకులు నాకి బతికే ఒక పత్రిక సిగ్గూమానం అంతా వదిలేసింది. పూర్తిగా బరితెగించి అత్యంత నీచపు వార్తలు రాస్తోంది. తాజాగా మంగళవారం ఇది రాసిన వార్త చూస్తే మీడియా ఇంత దారుణంగా తయారైందా ? అనిపించింది. ఇందులో ఒక వాక్యం చదవండి ‘‘రాష్ట్రంలో అమలు చేయాల్సిన స్కీమ్లను గాలికొదిలేసి.. కేంద్ర ప్రభుత్వంపై ట్వీట్లు చేసేందుకు, తిట్లు తిట్టేందుకు రాష్ట్ర
నల్లబంగారంపై కార్పొరేట్ల కన్ను ధారాదత్తం చేసేందుకు మోడీ రెడీ
ప్రమాదపుటంచున సింగరేణి నల్లబంగారంపై కార్పొరేట్ల కన్ను ధారాదత్తం చేసేందుకు మోడీ రెడీ పోరాటానికి గులాబీ శ్రేణులు సై తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణిని దెబ్బతీసేందుకు పువ్వుపార్టీ కుట్రలు మొదలుపెట్టింది. రాష్ట్రానికి గుండెకాయ వంటి కంపెనీని కార్పొరేట్ల చేతుల్లో పెట్టేందుకు ప్లాన్లు రెడీ చేస్తోంది. మన కార్మికుల కడుపు కొట్టేందుకు సిద్ధమయింది. దీంతో తెరాస శ్రేణులు అప్రమత్తమయ్యాయి. సింగరేణిని కాపాడుకునేందుకు కార్మికులు మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని తెరాస ప్రకటించింది. సింగరేణి గనులను
ఆధ్యాత్మిక పర్యటన కాదు.. అధ్వాన్న పర్యటన బీజేపీ కార్యక్రమంగా మారిన విగ్రహావిష్కరణ
ఆధ్యాత్మిక పర్యటన కాదు.. అధ్వాన్న పర్యటన బీజేపీ కార్యక్రమంగా మారిన విగ్రహావిష్కరణ ఏ దేశమేలినా.. ఎందుకాలిడినా వదలకురా నీ రాజకీయ తల్లిని.. అనేది మోడీ సాబ్ స్టైల్. మోడీ ఎలాంటి కార్యక్రమానికి వచ్చినా తన రాజకీయాన్ని మాత్రం వదిలిపెట్టరు. ఆఖరికి దేవుడు అయినా మినహాయింపు ఉండదు. ముచ్చింతల్లో సమతా మూర్తి విగ్రహాన్ని జీయర్ స్వామి కష్టపడి కట్టిస్తే.. అది మోడీ గొప్పతనమంటూ ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ డబ్బా కొట్టుకుంటోంది. పోస్టర్లు వేస్తోంది. ఫ్లెక్సీలు
రాజ్యాంగాన్నీ మార్చాలి… మోడీ సర్కారునూ మార్చాలి సంజయ్
రాజ్యాంగాన్నీ మార్చాలి... మోడీ సర్కారునూ మార్చాలి సంజయ్ లేకపోతే దేశం బూడిద కావడం గ్యారంటీ బండి సంజయ్ అనే ఒక థర్డ్ గ్రేడ్ లీడర్ ఏనాడూ రాజకీయ పరిణతితో మాట్లాడడు. కనీస సర్పంచ్స్థాయి నాయకుడికి ఉండే తెలివిలేదు. ఇట్లాంటి అపరమేధావి ఏమంటాడంటే.. మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదట. కేసీఆర్ సర్కారును మార్చాలట! అసలు కేసీఆర్ రాజ్యాంగం గురించి ఏమన్నాడో బీజేపీ సన్నాసులకు అర్థం కాకే ఈ పిచ్చివాడుగు వాగుతున్నారు. మన రాజ్యాంగాన్ని సవరించి ఎన్నికల విధానాన్ని,